వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అగ్నిప్రమాదంలో 17 మంది మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

మధురై‌: తమిళనాడులో మధురై జిల్లాలో బుధవారం ఉదయం ఒక బాణాసంచా కర్మాగారంలో అగ్ని ప్రమాదం చెలరేగింది. ఈ ప్రమాదంలో 17 మంది మరణించగా, 40 మంది దాకా గాయపడ్డారు. వడకంపట్టిలోని ఈ బాణా సంచా కర్మాగారానికి లైసెన్సు ఉంది. ఇది మధురైకి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది.

అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియడం లేదు. గాయపడినవారిలో కొంత మంది విద్యార్థులు. వీరు చదువు ముగిసిన తర్వాత ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని కేంద్ర మంత్రి ఎంకె అళగిరి సందర్శించే అవకాశం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X