వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

గుంటూరు: గుంటూరు జిల్లా వినుకొండ చెక్కవాగు దగ్గర కారు బోల్తా పడిన ఘటనలో ముగ్గురు మరణించారు. ఆరుగురు గాయపడ్డారు. మృతులంతా కడప జిల్లా తొండూరు మండలం మల్యాల వాసులు. క్షతగాత్రులను 108లో సమీప ఆస్పత్రికి తరలించారు. మితిమీరిన వేగంతో కారు వాగులోకి దూసుకుపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X