వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చిత్తూరులో అగ్ని ప్రమాదం.. 10 కోట్లు నష్టం
చిత్తూరు: చిత్తూరు జిల్లా బంగారంపాలెం మామిడి ర్కెట్ యార్డులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 10 మేరకు నష్టం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇక్కడకు చేరుకున్న అగ్నిమాపక దళాలు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినా టలు భారీ ఎత్తున ఎగసిపడుతున్నాయి. చిత్తూరు- బెంగళూరు జాతీయ రహదారిపై రెండు కిలో మీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయి ఉంది.
Comments
Story first published: Sunday, July 12, 2009, 14:06 [IST]