ఇస్లామాబాద్:
పాకిస్థాన్
లో
మరోసారి
బాంబులు
పేలాయి.
మియాన్
చన్ను
ప్రాంతంలో
మిలిటెంట్లు
జన
నివాస
ప్రదేశాల్లో
బాంబు
దాడులకు
పాల్పడ్డారు.
ఈ
ఘటనలో
ఏడుగురు
చిన్నారులతో
సహా
పదిహేను
మంది
మృతి
చెందారు.
దాదాపు
నూట
యాభై
ఇళ్లు
పూర్తిగా
ధ్వంసం
అయ్యాయి.
మరో
పదిహేడు
మంది
తీవ్రంగా
గాయపడ్డారు.
అందులో
పది
మంది
పరిస్థితి
విషమంగా
ఉంది.