వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒక కుటుంబం ఆత్మహత్య

By Staff
|
Google Oneindia TeluguNews

గుంటూరు: దొంగతనం నేరం మోపారనే మనస్తాపంతో ఓ వ్యక్తి కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుంటూరు జిల్లా అమృతలూరులోని ఎస్టీ కాలనీకి చెందిన ఎందేటి సాంబశివరావు మంగళగిరిలోని ఓ మద్యం దుకాణంలో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. అక్కడ జరిగిన ఓ దొంగతనం కేసులో యజమాని ఇతన్ని బాధ్యుడిని చేశాడు. దీంతో మనస్తాపానికి గురైన సాంబశివరావు స్వగ్రామం అమృతలూరు వెళ్లి కూల్‌డ్రింకులో పురుగులమందు కలిపి తాను తాగి భార్య,ఇద్దరు పిల్లలకు తాగించాడు. దీంతో అంతా మృతి చెందారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X