ముంబయి:
భారీ
వర్షం
ముంబయి
నగరం
అల్లకల్లోలమవుతోంది.
గత
రాత్రి
నుంచి
కురుస్తున్న
భారీ
వర్షంతో
నగరంలోని
ఆనేక
లోతట్టు
ప్రాంతాలు
జలమయం
అయ్యాయి.
చాలా
చోట్ల
రోడ్లు
దెబ్బతిన్నాయి.
ట్రాఫిక్
సమస్యలతో
ప్రజలు
ఇబ్బందులు
పడుతున్నారు.
సబర్బన్
రైళ్లు
30
నుంచి
45
నిమిషాల
ఆలస్యంగా
నడుస్తున్నాయి.
విమానాల
రాకపోకలకు
కూడా
అంతరాయం
ఏర్పడుతోందని,
ఎయిర్పోర్టు
అధికారులు
తెలిపారు.
కింగ్స్
సర్కిల్,
సియాన్,
అంధేరీ
మిలన్
సబ్వే
తదితర
లోతట్టు
ప్రాంతాలు
జలమయమయ్యాయి.
ఈ
ఉదయం
5.30
గంటల
వరకు
దక్షిణ
ముంబయిలోని
కొలాబాలో
93.4
మిమి,
సాంతాక్రాజ్
ప్రాంతంలో
125.6
మిమి
వర్షపాతం
నమోదైనట్లు
అధికారులు
తెలిపారు.