వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తప్పు ఒప్పుకున్న చిదంబరం

By Staff
|
Google Oneindia TeluguNews

Chidambaram
న్యూఢిల్లీ: నక్సల్‌ సమస్యను ఎదుర్కొనడంలో విఫలమయ్యామని కేంద్ర హోంమంత్రి చిదంబరం అంగీకరించారు. మావోయిస్టుల వల్ల పొంచి ఉన్న ముప్పును అంచనా వేయడంలో ప్రభుత్వం పొరపడడంవల్లే సమస్యను ఎదుర్కొనడంలో వైఫల్యం ఎదురైందని ఆయన రాజ్యసభలో అన్నారు. 'ఇప్పుడు తీవ్రవాదం పెను సవాలుగా మారింది. ఆ సవాలుకు దీటుగా మేం సన్నద్ధమవుతున్నాం. అంతకు మించి వివరాలు ఇప్పుడు నేను బహిరంగంగా చెప్పడం సాధ్యపడదు' అని చిదంబరం అన్నారు. చాలాకాలంపాటు ఈ సమస్యను తక్కువ అంచనా వేయడం వల్లే సమస్య ఇంత తీవ్రత సంతరించుకుందని చిదంబరం అభిప్రాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X