ఆ అధికారి ఆస్తులు 20 కోట్లు
వీరి తనిఖీల్లో సుమారు 20 కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు బయటపడినట్లు సమాచారం. పురుషోత్తమరెడ్డిపై ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు రావటంతో ఏసీబీ ఈ దాడులు చేసింది. పెద్దమొత్తంలో నగదు, బంగారం, విలువైన ఆస్తులను కనుగొన్నారు.
Comments
Story first published: Thursday, July 16, 2009, 12:26 [IST]