హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ అధికారి ఆస్తులు 20 కోట్లు

By Staff
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్‌: ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం చిక్కింది. గ్రేటర్‌ అడిషనల్‌ చీఫ్‌ సిటీ ప్లానర్‌ పురుషోత్తమరెడ్డి ఇంటిపై ఏసీబీ గురువారం దాడులు నిర్వహించింది. ఏసీబీ అధికారులు ఏకకాలంలో హైదరాబాద్‌, నల్గొండ, భువనగిరిల్లోని ఆయన ఇళ్లపై సోదాలు జరిపింది.

వీరి తనిఖీల్లో సుమారు 20 కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు బయటపడినట్లు సమాచారం. పురుషోత్తమరెడ్డిపై ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు రావటంతో ఏసీబీ ఈ దాడులు చేసింది. పెద్దమొత్తంలో నగదు, బంగారం, విలువైన ఆస్తులను కనుగొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X