న్యూఢిల్లీ:
ఉత్తరప్రదేశ్
కాంగ్రెస్
అధ్యక్షురాలు
రీటా
బహుగుణ
అరెస్టుపై
ఈరోజు
పార్లమెంట్
ఉభయసభలు
దద్దరిల్లాయి.
లోక్
సభలో
దీనిపై
తీవ్ర
రభస
జరిగింది.
యూపీలో
రాష్ట్రపతి
పాలన
విధించాలని
మేనకాగాంధీ
డిమాండ్
చేశారు.
రీటా
బహుగుణ
వ్యాఖ్యలను
విపక్ష
నేతలు
తీవ్రంగా
ఖండించారు.
సభలో
తీవ్ర
గందరగోళర
చెలరేగటంతో
మొదట
సభను
పావుగంట
వాయిదావేశారు.
ఆ
తరువాత
కూడా
ఇదే
పరిస్థితి
కొనసాగటంతో
సభను
రెండు
గంటలవరకు
వాయిదావేశారు.
రాజ్యసభ
కూడా
ఇదే
అంశంపై
వాయిదా
పడింది.