ర్యాగింగ్:8 మంది సస్పెండ్
తిరుపతి: ఎస్వీ యునీవర్శిటీలో జూనియర్ విద్యార్ధిపై ర్యాగింగ్ కు పాల్పడిన ఎనిమిది మంది సీనియర్ విద్యార్థులను కళాశాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వీసీ ప్రభాకరరావు శనివారం ప్రకటించారు. కాగా ర్యాగింగ్కు పాల్పడిన విద్యార్థులను కఠినంగా శిక్షించాలంటూ విద్యార్థి సంఘాలు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.
Story first published: Saturday, July 18, 2009, 12:55 [IST]