తిరుపతి:
సూర్యగ్రహణం
కారణంగా
తిరుమలలో
21వ
తేదీ
రాత్రి
9గంటల
నుంచి
22వ
తేదీ
ఉదయం
వరకు
దర్శనాలు
రద్దవుతాయి.
సాయంత్రం
సహస్ర
కలశాభిషేకం,
అర్చన
అనంతరం
దర్శనాలు
నిలిపివేస్తారు.
గ్రహణం
అనంతరం
పుణ్యవచనం
చేసి
22వ
తేదీ
ఉదయం
11గంటల
నుంచి
సర్వదర్శనానికి
అనుమతి
ఇస్తారు.