వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇన్‌ఫార్మర్‌ పేరుతో హత్య

By Staff
|
Google Oneindia TeluguNews

ఛత్తీస్‌గఢ్‌: కొంగుపల్లి అటవీ ప్రాంతంలో ఇన్‌ఫార్మర్‌ అన్న నెపంతో ఓ గిరిజనుడిని మావోయిస్టులు కాల్చి చంపారు. దాంతో ఆగిందనుకున్న మావోల విధ్వంసం కొనసాగుతూనే ఉందని ప్రభుత్వం ఎలర్టయింది. తాజాగా బీజాపూర్‌ జిల్లా మద్దేడు సమీపంలోని కొంగుపల్లి అటవీ ప్రాంతంలో ఇన్‌ఫార్మర్‌ అన్న నెపంతో ఓ గిరిజనుడిని మావోయిస్టులు కాల్చి చంపారు. రెండు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో 40 కేజీల జిలెటిన్‌టిక్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి ఆ గిరిజనుడే కారణమని హత్య చేసినట్లు తెలుస్తోంది.దీనిని అన్ని రాజకీయపక్షాలు ఖండిస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X