వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇన్ఫార్మర్ పేరుతో హత్య
ఛత్తీస్గఢ్: కొంగుపల్లి అటవీ ప్రాంతంలో ఇన్ఫార్మర్ అన్న నెపంతో ఓ గిరిజనుడిని మావోయిస్టులు కాల్చి చంపారు. దాంతో ఆగిందనుకున్న మావోల విధ్వంసం కొనసాగుతూనే ఉందని ప్రభుత్వం ఎలర్టయింది. తాజాగా బీజాపూర్ జిల్లా మద్దేడు సమీపంలోని కొంగుపల్లి అటవీ ప్రాంతంలో ఇన్ఫార్మర్ అన్న నెపంతో ఓ గిరిజనుడిని మావోయిస్టులు కాల్చి చంపారు. రెండు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో 40 కేజీల జిలెటిన్టిక్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి ఆ గిరిజనుడే కారణమని హత్య చేసినట్లు తెలుస్తోంది.దీనిని అన్ని రాజకీయపక్షాలు ఖండిస్తున్నాయి.
Comments
Story first published: Sunday, July 19, 2009, 16:45 [IST]