చెన్నై:
మాజీ
రాష్ట్రపతి,
భారతరత్న
ఏపీజే
అబ్దుల్
కలాం
మరో
కొత్త
అవతారంలో
కనిపించనున్నారు.
ఆయన
ఇచ్చిన
'కలలు
కనండి
-
వాటిని
సాకారం
చేసుకోండి'
నినాదం
ఆధారంగా
హిందీలో
ఓ
సినిమాకు
రూపకల్పన
చేస్తున్నారు.
రాజస్థాన్
లో
షూటింగ్
జరుపుకోనున్న
ఈ
చిత్రం
పేరు
'మై
కలాం
హూ'.
నిజ
జీవితంలో
శాస్త్రవేత్త
అయిన
అబ్దుల్
కలాం
సినిమాలోనూ
అదే
పాత్రలో
కనిపించనున్నారు.
'స్లమ్డాగ్
మిలియనీర్'
లాగే
ఈ
చిత్రంలోనూ
కొందరు
మురికివాడల
పిల్లలను
నటింపజేస్తున్నట్టు
కోలివుడ్
వర్గాలు
చెబుతున్నాయి.
మాధవ్
పాండే
దర్శకత్వం
వహించనున్న
ఈ
చిత్రంలో
ఇంకా
గుల్షన్
గ్రోవర్,
ఫ్రెంచ్
నటి
సోఫీ
తదితరులు
నటిస్తున్నారు.