వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జెరూసలెం యాత్రలపై కోర్టు సీరియస్

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్‌: జెరూసలేం యాత్రకు వెళ్లేవారికి ఆర్థికసాయం చేస్తామని హామీ ఇచ్చిన సర్కారుకు కోర్టులో చుక్కెదురైంది. ఆర్థికసాయం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని సవాలుచేస్తూ దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని హైకోర్టు విచారణకు స్వీకరించింది. విచారణ పూర్తయ్యేంతవరకు ఉత్తర్వులు అమలుచేయరాదంటూ స్టే ఇచ్చింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X