రాజమండ్రి:
కేరళ
నర్సింగ్
విద్యార్థినిల
అత్యాచారం
కేసులో
అరెస్టు
అయి
రాజమండ్రి
జైల్లో
ఉన్న
కొవ్వూరు
ఎమ్మెల్యే
రామారావును
టీడీపీ
సీనియర్
నేత
అశోక్గజపతి
రాజు
పరామర్శించారు.
ఈ
సందర్భంగా
ఆయన
మీడియాతో
మాట్లాడుతూ...రామారావును
వెంటనే
విడుదల
చేసి
ముఖ్యమంత్రి
క్షమాపణలు
చెప్పాలని
డిమాండ్
చేశారు.
ప్రతిపక్షాలను
బలహానపరిచేందుకు
వైఎస్
రాజ్యాంగవిరుద్ధంగా
వ్యవహరిస్తున్నారని
ఆశోక్
గజపతిరాజు
ఆరోపించారు.