ముంబయి:
నేరాంగికారంలో
తనపై
ఎవరి
ఒత్తిడిలేదని
కోర్టులో
న్యాయమూర్తి
ఎదుట
ముంబయి
పేలుళ్ళ
కేసులో
ప్రధాన
ముద్దాయి
కసబ్
అన్నాడు.
అంతేకాకుండా
తనను
శారీరకంగా
కాని,
మానసికంగా
కాని
ఎవరూ
హింసించలేదని
కసబ్
కోర్టులో
తెలిపాడు.
అవసరమైతే
తనను
ఉరి
తీయవచ్చని
చెప్పాడు.