వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పార్లమెంటు వద్ద టిడిపి ఎంపీల ధర్నా
మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం నుంచి నిరోధించడానికి జోక్యం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు కేంద్రాన్ని కోరారు. రాష్ట్రానికి న్యాయం చేయాలని వారు కోరారు. కాగా, బాబ్లీ వివాదంపై రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని పార్టీల నేతలతో ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ను కలవడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
తెలుగుదేశం telugudesam maharashtra న్యూఢిల్లీ బాబ్లీ ప్రాజెక్టు godavari river parliament members పార్లమెంటు సభ్యులు babli project గోదావరి నది
Story first published: Thursday, July 23, 2009, 12:17 [IST]