మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

సంగారెడ్డి : మెదక్‌ జిల్లా జహీరాబాద్‌ మండలం మొగుడం పల్లి వద్ద ప్రయాణీకులతో వస్తున్న ఆటోను లారీ ఢీ కొనడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.మృతులందరూ మొగుడంపల్లివాసులని సమాచారం అందింది. వారంతా అడ్డా కూలీలని తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X