వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మెట్రో ప్రాజెక్టు పనులపై విచారణ
నోయిడా స్ట్రెచ్ కాంట్రాక్టు కూడా గామన్ ఇండియాదే కావడం విశేషం. తనిఖీలకు మెస్సర్స్ పటేల్ అండ్ అసోసియేట్స్ కు అప్పగించడంతో తాజా పగుళ్లు వెలుగులోకి వచ్చాయి. జమ్రుద్ పూర్ ప్రమాదం జరిగిన తర్వాత తనిఖీలకు కన్సల్టెంట్స్ కు అప్పగించారు. ప్రయోగాత్మక ప్రయాణం ఈ మెట్రో రైలు లైన్ పై జాప్యం జరిగే అవకాశం ఉంది.
Story first published: Monday, July 27, 2009, 14:12 [IST]