నల్లగొండ:
భార్యపై
ఓ
కిరాతక
భర్త
యాసిడ్
దాడి
చేశాడు.
నల్లగొండలో
ఈ
ఘాతుకం
జరిగింది.
బంగారం
పని
చేసే
హుస్సేన్
అనే
వ్యక్తి
తన
భార్య
జమీలాపై
యాసిడ్
తో
దాడి
చేశాడు.
అదనపు
కట్నం
కోసం
అతను
ఈ
దారుణ
చర్యకు
పాల్పడినట్లు
చెబుతున్నారు.
జమీలా
ముఖం,
భుజం,
చేతులపై
యాసిడ్
పడింది.
దీంతో
ఆమె
పరిస్థితి
విషమంగా
ఉంది.
చికిత్స
నిమిత్తం
నల్లగొండ
ప్రభుత్వ
ఆస్పత్రిలో
చేర్చారు.
హుస్సేన్
పరారీలో
ఉన్నట్లు
తెలుస్తోంది.