వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ముంబై పేలుళ్లు: 6న శిక్ష ఖరారు
ముంబై జంట పేలుళ్ల కేసులో ప్రత్యేక న్యాయమూర్తి గతవారం దోషులుగా నిర్ధారించిన విషయం తెలిసిందే. ఆ జంట పేలుళ్లలో 52 మంది మరణించగా, వంద మంది దాకా గాయపడ్డారు. దోషులకు జీవిత ఖైదు గానీ, మరణశిక్ష గానీ పడే అవకాశం ఉంది. తాను కఠినమైన శిక్షను కోరుతానని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నిఖమ్ చెప్పారు.
Story first published: Tuesday, August 4, 2009, 16:01 [IST]