వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆకలితో ఎవరినీ చావనివ్వం: పిఎం
వర్షాభావ పరిస్థితుల వల్ల ఇప్పటి వరకు ఎనిమిదింటిని కరువు రాష్ట్రాలుగా ప్రకటించారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, పంజాబ్, ఛత్తీస్ ఘడ్, హర్యానా, జార్ఖండ్, అస్సాం రాష్ట్రాలను కరుపు ప్రాంతాలుగా ప్రకటించారు. మిగతా రాష్ట్రాల పరిస్థితి కూడా మెరుగ్గా ఏమీ లేదు. ఈ స్థితిలో వ్యవసాయ రంగం ఘోరంగా దెబ్బ తినే ప్రమాదం పొంచి ఉంది.
Comments
india భారత్ congress న్యూఢిల్లీ manmohan singh మన్మోహన్ సింగ్ ఛత్తీస్ ఘడ్ ప్రధాని కరువు ధరల పెరుగుదల
Story first published: Saturday, August 8, 2009, 15:18 [IST]