వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వరంగల్ నిట్ కాలేజీలో ర్యాగింగ్
తల్లిదండ్రులు కశాశాల ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేశారు. దీంతో కళాశాల అధికారులు రవితేజ అనే రెండో సవంత్సరం విద్యార్థిని సస్పెండ్ చేశారు. సంఘటనపై విచారణకు ఆదేశించారు. నివేదిక అందిన తర్వాత మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Comments
Story first published: Monday, August 10, 2009, 10:36 [IST]