అసెంబ్లీ: టిడిపి ఎమ్మెల్యేల ధర్నా

తెలుగుదేశం సభ్యుల సస్పెన్షన్ ను సిపిఐ, తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు నిరసించారు. సస్పెన్షన్షన్ ను ఎత్తివేయాలని వారు కోరారు. టిడిపి సభ్యులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని సిపిఐ సభ్యుడు మల్లేష్ కోరారు. అయితే అందుకు స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి అంగీకరించలేదు. అందుకు నిరసనగా సిపిఐ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని టిడిపి సభ్యుడు గాలి ముద్దు కృష్ణమనాయుడు విమర్శించారు.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం!












Click it and Unblock the Notifications