హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోస్తాంధ్రలో భూప్రకంపనలు

By Staff
|
Google Oneindia TeluguNews

Costal Andhra
హైదరాబాద్: రాష్ట్రంలోని కోస్తా ప్రాంతంలో మంగళవారం తెల్లవారు జామున భూమిలో ప్రకంపనలు వచ్చాయి. అండమాన్ దీవులను భూకంపం తాకిన సమయంలో ఈ ప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. విశాఖపట్నం, విజయవాడ, శ్రీకాకుళం జిల్లాల్లోనే కాకుండా గుంటూరు వంటి జిల్లాల్లో కూడా భూమిలో ప్రకంపనలు వచ్చాయి. విశాఖపట్నంలో పలు చోట్ల ప్రకంపనలు వచ్చాయి.

ప్రజలు సునామీ భయంతో ఆందోళన చెందుతున్నారు. అయితే కోస్తాంధ్ర తీరానికి సునామీ ప్రమాదం లేదని వాతావరణ పరిశోధన కార్యాలయం అధికారులు చెప్పారు. విశాఖలో రెక్టార్ స్కేలుపై 1.28 నుంచి 1.38 వరకు భూప్రకంపనలు వచ్చాయి. భూకంపం రెక్టార్ స్కేలుపై 8.8 దాటితేనే సునామీ ప్రమాదం ఉంటుందని నిపుణులు అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X