కోస్తాంధ్రలో భూప్రకంపనలు
ప్రజలు సునామీ భయంతో ఆందోళన చెందుతున్నారు. అయితే కోస్తాంధ్ర తీరానికి సునామీ ప్రమాదం లేదని వాతావరణ పరిశోధన కార్యాలయం అధికారులు చెప్పారు. విశాఖలో రెక్టార్ స్కేలుపై 1.28 నుంచి 1.38 వరకు భూప్రకంపనలు వచ్చాయి. భూకంపం రెక్టార్ స్కేలుపై 8.8 దాటితేనే సునామీ ప్రమాదం ఉంటుందని నిపుణులు అంటున్నారు.
Comments
india భారత్ hyderabad హైదరాబాద్ vishakapatnam విశాఖపట్నం శ్రీకాకుళం coastal andhra భూకంపం అండమాన్ tremors ప్రకంపనలు కోస్తాంధ్ర
Story first published: Tuesday, August 11, 2009, 8:49 [IST]