వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పౌర విమాన యానాలపై పిఎం దృష్టి

By Staff
|
Google Oneindia TeluguNews

Praful Patel
న్యూఢిల్లీ: ప్రైవేట్ పౌర విమాన యానాల సమస్యలపై ఎట్టకేలకు ప్రధాని మన్మోహన్ సింగ్ దృష్టి సారించారు. పౌర విమానాల ఇంధన ధరలపై పరిశీలించడానికి ఆయన మినిస్టీరియల్ గ్రూపును ఏర్పాటు చేశారు. దేశీయ, ప్రపంచ పౌర విమాన యానాల పరిశ్రమల పరిస్థితిపై, ధరల తేడాపై పౌర విమాన యానాల మంత్రి ప్రఫుల్ పటేల్ గురువారం ఒక ప్రకటన చేశారు.

దేశంలో విమాన ప్రయాణాల పెరుగుదలకు ఎంతో అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే కూడా మన దేశంలో పరిస్థితి ఆశావహంగా ఉందని ఆయన అన్నారు. ఇంధన ధరలు మన దేశంలో ఎలా ఎక్కువగా ఉందనే విషయంపై కూడా ఆయన వివరణ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు శాతం మాత్రమే తక్కువ అమ్మకం పన్ను విధిస్తున్నట్లు ఆయన తెలిపారు. కర్ణాటక, గుజరాత్, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 28 నుంచి 30 శాతం ఉందని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X