అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

Road Accident
అనంతపురం: అనంతపురం జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. రాయదుర్గం డిపోకు చెందిన ఆర్టీసి బస్సు కర్నూలు నుంచి అనంతపురం వస్తుండగా లోలూరు వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదం సంభవించింది.

ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X