పెళ్లి జీపు బోల్తా: 8 మంది మృతి
మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ముగ్గురు మహిళలున్నారు. గాయపడిన నలుగురిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సుల్తానాబాద్ నుంచి స్వగ్రామం మహదేవ్ పూర్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.
Story first published: Tuesday, August 18, 2009, 10:06 [IST]