కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెళ్లి జీపు బోల్తా: 8 మంది మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

Road Accident
కరీంనగర్: పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురి కావడంతో మంగళవారం ఉదయం 9 మంది దుర్మరణం పాలయ్యారు. 13 మందితో పెళ్లి బృందం ప్రయాణిస్తున్న జీపు కరీంనగర్ జిల్లా కమాన్ పూర్ మండలం కల్వచర్ల వద్ద అదుపు తప్పి చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో 8 మంది అక్కడికక్కడే మరణించగా మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ముగ్గురు మహిళలున్నారు. గాయపడిన నలుగురిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సుల్తానాబాద్ నుంచి స్వగ్రామం మహదేవ్ పూర్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X