వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ ని అడ్డుకున్న రైతులు

By Staff
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
మహబూబ్ నగర్: తన సొంత నియోజకవర్గం మహబూబ్ నగర్ లో పర్యటిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యుడు కె.చంద్రశేఖర రావు కాన్వాయ్ ని రైతులు మంగళవారం అడ్డుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా రాచాలలో వారు కెసిఆర్ కాన్వాయ్ ని అడ్డుకుని తమ ఎండిన పంటలను చూడాలని కోరారు. దీనికి ఆయన అంగీకరించారు. రైతులతో కలసి ఆయన ఎండిన పంటలను చూసి రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు.

ఇదిలా ఉంటే, బిజెపితో చేతులు కలిపిన చంద్రశేఖరరావుకు జహంగీర్ పీర్ దర్గాను సందర్శించే హక్కు లేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అసమ్మతి నేత రెహ్మాన్ అన్నారు. ముస్లిం మైనారిటీలను నమ్మించడానికి, వారిని తిరిగి ఆకట్టుకోవడానికి కెసిఆర్ జహంగీర్ పీర్ దర్గాను సందర్శించారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X