వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కెసిఆర్ ని అడ్డుకున్న రైతులు
ఇదిలా ఉంటే, బిజెపితో చేతులు కలిపిన చంద్రశేఖరరావుకు జహంగీర్ పీర్ దర్గాను సందర్శించే హక్కు లేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అసమ్మతి నేత రెహ్మాన్ అన్నారు. ముస్లిం మైనారిటీలను నమ్మించడానికి, వారిని తిరిగి ఆకట్టుకోవడానికి కెసిఆర్ జహంగీర్ పీర్ దర్గాను సందర్శించారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
Comments
Story first published: Tuesday, August 18, 2009, 17:59 [IST]