2నుంచి వైయస్ ఆకస్మిక తనిఖీలు
కరవు ఫిర్యాదులు స్వీకరించడానికి టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో 50 శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్లు ఆయన తెలిపారు. రైతులకు రుణాల మంజూరు కోసం వెంటనే బ్యాంకర్లను సమావేశ పరచాలని ఆయన ఆదేశించారు.
Comments
hyderabad హైదరాబాద్ congress వైయస్ farmers ministers వీడియో కాన్ఫరెన్స్ district collectors మంత్రులు drought కరవు
Story first published: Saturday, August 22, 2009, 15:13 [IST]