వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పూణేలో మరో స్వైన్ ఫ్లూ మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

Swine Flu
పూణే: మహారాష్ట్రలోని పూణే నగరంలో తాజాగా మరో స్వైన్ ఫ్లూ మరణం సంభవించింది. దీంతో పూణేలో స్వైన్ ఫ్లూతో మరణించినవారి సంఖ్య 25కు చేరుకుంది. మధ్యవయస్సుగల స్త్రీ బుధవారంనాడు స్వైన్ ఫ్లూతో మరణించింది. మృతురాలు షబానా షేక్ ఈ నెల 22వ తేదీ నుంచి ససూన్ ఆస్పత్రిలో వెంటిలేటర్ పై ఉంది.

వారం రోజుల పాటు మూడపడిన విద్యాసంస్థలు సోమవారం తెరుచుకున్నాయి. అయితే స్వైన్ ఫ్లూ భయంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపడం లేదు. గణేష్ ఉత్సవాల వంటి గుంపు కార్యక్రమాల్లో పాల్గొనకూడదని జిల్లా యంత్రాంగం ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X