మాకేం అభ్యంతరం లేదు: వైయస్
అనుబంధ ప్రశ్నలు వేయడానికి తమకు అవకాశం ఇవ్వడం లేదని ప్రతిపక్షాలు అభ్యంతరం చెప్పాయి. మనం కొన్ని పరిమితులు పెట్టుకోవాలని, లేదంటే స్పీకర్ చెప్పినట్లు విని సభను సజావుగా నిర్వహించుకోవాలని ఆయన అన్నారు. సభ్యులు కోరినంత సమయం ఇవ్వాలని ఆయన స్పీకర్ ను కోరారు. ప్రశ్నలు అడగడానికి ఎంత సమయం ఇస్తున్నారో సమాధానం చెప్పడానికి కూడా అంతే సమయం ఇవ్వాలని ఆయన అన్నారు.
Comments
hyderabad హైదరాబాద్ chandrababu congress assembly speaker ముఖ్యమంత్రి వైయస్ telugudesam శాసనసభ స్పీకర్ ప్రతిపక్షాలు oppositions
Story first published: Wednesday, August 26, 2009, 16:52 [IST]