వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరు కోసం వస్తూ ఇద్దరు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా పెదపూడి మండలం చింతపల్లి వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలు మరణించారు. కాకినాడలో జరిగే ప్రజారాజ్యం మహాధర్నాకు వస్తూ వారు ప్రమాదానికి గురయ్యారు. ఈ మహాధర్నాలో పాల్గొనడానికి ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అప్పటికే కాకినాడ చేరుకున్నారు.

ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి లాకుల్లోకి దూసుకుపోయింది. దీంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా మరో ముగ్గురు కారులో ఇరుక్కుపోయినట్లు సమాచారం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X