హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాంద్యంపై ఆందోళన వద్దు: సిఎం

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్: ఆర్థిక క్రమశిక్షణతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. ఇంటర్నేషనల్ కన్వెన్షన్ లో ఏర్పాటైన దక్షిణ బారత చార్టెడ్ అకౌంటెంట్ల సమావేశం ప్రారంభ కార్యక్రమంలో ఆయన శనివారం ప్రసంగించారు. ఆర్థికాభివృద్ధిలో చార్టెడ్ అకౌంటెంట్ల కృషి ఉందని ఆయన అన్నారు. ఆర్థిక మాంద్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు.

రాష్ట్రంలో పావలా వడ్డీకి రుణాలు తీసుకున్న మహిళా స్వయంపోషక బృందాలు దేశానికే ఆదర్శంగా పని చేస్తున్నాయని ఆయన చెప్పుకున్నారు. దేశంలోని బ్యాంకులు స్వయం పోషక సంఘాలకు ఇస్తున్న రుణాల్లో 55 శాతం వాటా ఆంధ్రప్రదేశ్ దేనని ఆయన చెప్పారు. సత్యం కంప్యూటర్స్ వంటి కుంభకోణాలు జరగకుండా చార్టెడ్ అకౌంటెంట్లు జాగ్రత్తగా ఉండాలని ఆయన సలహా ఇచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X