వైయస్ మగాడా: చంద్రబాబు

కోట్ల విజయ భాస్కర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోశయ్య రాజశేఖర రెడ్డిని చీడపురుగుగా వ్యాఖ్యానించారని, ఇప్పుడు ఆ రోశయ్యనే రాజశేఖర రెడ్డిని నెత్తికి ఎత్తుకుంటున్నారని ఆయన అన్నారు. తనపై విమర్శలు చేస్తున్న తమ పార్టీ శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి తాను ఎంతో చేశానని ఆయన చెప్పాుర. తాము పోరాటం చేయడం వల్లనే శాసనసభలో ప్రజా సమస్యలపై చర్చ జరిగిందని ఆయన అన్నారు. తన కుమారుడు లోకేష్ ఇప్పట్లో రాజకీయాల్లోకి రాడని, అతను వ్యాపారం చేసుకుంటున్నాడని చంద్రబాబు చెప్పారు.
More From
-
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
ఏపీ ప్రజలకు రూ.11వేలు రాయితీతో ఈ సైకిళ్లు, మిస్ చేసుకోకండి -
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
చంద్రబాబుపై మూడు పిటిషన్లు- హైకోర్టు కీలక నిర్ణయం..! -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్..












Click it and Unblock the Notifications