వైయస్ మగాడా: చంద్రబాబు

కోట్ల విజయ భాస్కర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోశయ్య రాజశేఖర రెడ్డిని చీడపురుగుగా వ్యాఖ్యానించారని, ఇప్పుడు ఆ రోశయ్యనే రాజశేఖర రెడ్డిని నెత్తికి ఎత్తుకుంటున్నారని ఆయన అన్నారు. తనపై విమర్శలు చేస్తున్న తమ పార్టీ శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి తాను ఎంతో చేశానని ఆయన చెప్పాుర. తాము పోరాటం చేయడం వల్లనే శాసనసభలో ప్రజా సమస్యలపై చర్చ జరిగిందని ఆయన అన్నారు. తన కుమారుడు లోకేష్ ఇప్పట్లో రాజకీయాల్లోకి రాడని, అతను వ్యాపారం చేసుకుంటున్నాడని చంద్రబాబు చెప్పారు.
More From
-
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
స్వర్ణవార్డు, స్వర్ణగ్రామాల ఉద్యోగుల్ని ఇకపై ఇలా.. సీఎం కీలక ఆదేశాలు..! -
AP Cabinet: ఏపీ కేబినెట్ ప్రక్షాళనకు ముహుర్తం ..! ఐదుగురికి ఛాన్స్? జనసేనకు మరో మంత్రి..! -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
రూ.294.20 కోట్లతో రిటైనింగ్ వాల్.. మాట నిలబెట్టుకుంటున్న మంత్రి లోకేష్ -
మీ అవగాహన ఇంతేనా ? చంద్రబాబుకు బుగ్గన ఘాటు కౌంటర్..! -
Chandrababu: ప్రజల మధ్యే అధికారులకు బాబు వార్నింగ్...! 1995ను గుర్తుచేస్తూ..! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..!












Click it and Unblock the Notifications