అక్రమ ప్రాజెక్టులపై వాడిగా చర్చ
భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని తెలుగుదేశం సభ్యులు నిరసన తెలిపారు. కర్నాటక, మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్టులను నిరోధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సభలో తీర్మానం ప్రతిపాదించారు. పొరుగు రాష్ట్రాల అక్రమ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు. ఈ విషయంపై అఖిళ పక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకుని వెళ్లేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన చెప్పారు.
Comments
hyderabad హైదరాబాద్ congress karnataka assembly maharastra telugudesam మహారాష్ట్ర కర్నాటక శాసనసభ irrigation projects budget session బడ్జెట్ సమావేశాలు
Story first published: Tuesday, September 1, 2009, 14:52 [IST]