హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ లో తొలి స్వైన్ మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

Swine flu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాదులో తొలి స్వైన్ ఫ్లూ మరణం సంభవించింది. ఈ విషయం మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ప్రసాద్ అనే 28 ఏళ్ల వ్యక్తి స్వైన్ ఫ్లూతో హైదరాబాదులోని చెస్ట్ ఆస్పత్రిలో మంగళవారం రాత్రి మరణించాడు.

ప్రసాద్ గత పది రోజులుగా హైదరాబాదులోని ఎర్రగడ్డలో గల ఛాతీ ఆస్పత్రిలో గత పది రోజులుగా చికిత్స పొందుతున్నాడు. అతను హైదరాబాదులోని చంపాపేటలో గల గ్రీన్ ల్యాండ్ కాలనీకి చెందినవాడు. అయితే ఈ మరణంపై చెస్ట్ ఆస్పత్రి అధికార వర్గాలు ఏ విధమైన ప్రకటన కూడా జారీ చేయలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X