వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తిరుపతిలో తమిళ వ్యక్తి మృతి
సమాచారం తెలిసిన వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కృష్ణారావు, దర్మారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనపై విచారణకు ఆదేశించారు. వెంటనే నివేదిక సమర్పించాలని కూడా వారు ఆదేశించారు.
Story first published: Wednesday, September 2, 2009, 15:02 [IST]