హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైఎస్‌ జగన్‌ నాయకత్వానికే ఎమ్మెల్సీల మద్ధతు

By Staff
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్‌: దివంగత డాక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి తనయుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుతూ శనివారం కాంగ్రెస్‌ శాసనమండలి ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈరోజు జూబ్లీహాలులో సమావేశమైన శాసన మండలి సభ్యులు ముందుగా స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్‌ రాజశేఖర్‌ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ సంతాపం ప్రకటించారు. అనంతరం రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరూ అన్నదానిపై చర్చ జరిగింది.

వైఎస్‌ ప్రవేశపెట్టిన అభివృద్ధిపనులు, ఆశయాలు నెరవేరాలంటే యువకుడు, ఎంపి, ఆలోచనాపరుడు, విద్యావంతుడు అయిన జగన్మోహన్‌ రెడ్డి వల్లే సాధ్యమవుతుందని ఎమ్మెల్సీలు ఒక అభిప్రాయానికి వచ్చి ఏకగ్రీవంగా తీర్మానించారు. సమావేశం అనంతరం ఇదే విషయాన్ని మీడియ ముందు పేర్కొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X