వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జస్వంత్ 'పాక్' పర్యటనకు అనుమతి
ఇస్లామాబాద్ లోని మిస్టర్ బుక్స్ యజమాని, ప్రముఖ పాకిస్తానీ ప్రచురణ కర్త ముహమ్మద్ యూసుఫ్ ఆహ్వానం మేరకు జస్వంత్ సింగ్ పాకిస్తాన్ పర్యటిస్తున్నారు. జస్వంత్ సింగ్ కు సెక్యూరిటీ క్లియరెన్స్ ను భారత ప్రభుత్వం ఇచ్చింది.
Comments
Story first published: Sunday, September 6, 2009, 12:01 [IST]