వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మూడో రోజూ జెట్ పైలట్ల సమ్మె
నరేష్ గోయల్ బుధవారం పౌర విమాన యానాల మంత్రి ప్రఫుల్ పటేల్ తో భేటీ అయ్యారు. అయితే జోక్యం చేసుకోవడానికి నిరాకరించారు. సంస్థ తన సొంతంగానే సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. అయితే ప్రయాణికుల ఇబ్బందులు మంగళవారంతో పోలిస్తే బుధవారం కొంత తగ్గాయి. పైలట్లపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని జెట్ ఎయిర్ వేస్ బొంబాయి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గిల్డ్ కు నోటీసు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
Comments
న్యూఢిల్లీ హైకోర్టు terrorists ప్రఫుల్ పటేల్ praful patel జెట్ ఎయిర్ వేస్ jet airways pilots strike పైలట్ల సమ్మె
Story first published: Thursday, September 10, 2009, 10:13 [IST]