వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రియాల్టీ షో: మహిళలకు విముక్తి
హౌస్ లో ప్రవేశించడానికి ముందు వారికి ఆడిషన్ నిర్వహించారు. వారి ఆచూకీ తెలియకపోవడంతో వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టి మహిళల చప్పుడు వినిపించడంతో ఆ హౌస్ పై దాడి చేశారు. ఇందుకు సంబంధించి పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. తమ కుటుంబ సభ్యులతో ఏ విధమైన సంబంధాలు పెట్టుకోబోమని, ముందుగానే వైదొలిగితే 50 వేల రూపాయల జరిమానా కడతామని ఆ మహిళలు కాంట్రాక్టు రాసిచ్చారు.
Comments
Story first published: Friday, September 11, 2009, 14:05 [IST]