వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కర్నాటకలో రెండు స్వైన్ మరణాలు
వైద్య కళాశాలల విద్యార్థులను సర్వేకు నియోగించారు. ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ప్రచార కార్యక్రమం చేపట్టినట్లు బిబిఎంపి నిఘా అధికారి మనోరంజన్ హెగ్డే చెప్పారు. కాగా బుధవారంనాడు మరో 14 తాజా స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం 6,800 మందికి స్వైన్ ఫ్లూ సోకింది.
Comments
karnataka bangalore medical college బెంగుళూర్ కర్నాటక swine flu స్వైన్ ఫ్లూ private hospital bijapur బీజాపూర్ h1n1
Story first published: Thursday, September 17, 2009, 13:58 [IST]