వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సయిద్ పై కేసులు పెట్టిన పాక్
సయీద్ ఆగస్టు 27, 28 తేదీల్లో తన సంస్థ జమాత్ ఉద్ దవా కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి జిహాద్ పిలుపునిచ్చినట్లు, ఇఫ్తార్ విందులకు హాజరవుతూ ఈ సమావేశాలు ఏర్పాటు చేసినట్లు పోలీసులు చెప్పారు. జిహాద్ సమావేశాలకు సయీద్ విరాళాలు కూడా వసూలు చేశాడని వారన్నారు. భారత, పాకిస్తాన్ విదేశాంగ మంత్రుల, కార్యదర్శుల సమావేశాలు జరగనున్ననేపధ్యంలో సయీద్ పై పాక్ చర్యకు పూనుకుంది.
Comments
Story first published: Friday, September 18, 2009, 11:54 [IST]