వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రయాణికులను వదిలేసిన ఫ్లైట్
కోల్ కత్తా - పోర్ట్ బ్లెయిర్ విమానం శనివారం ఉదయం 5 గంటల 35 నిమిషాలకు ఎన్ఎస్సీ బోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. తమను వదిలేయడంతో ప్రయాణికులు విమానాశ్రయంలో ఆందోళనకు దిగారు. వదిలేసిన కొద్ది మంది ప్రయాణికులను జెట్ లైట్ విమానంలో పోర్ట్ బ్లెయిర్ కు పంపిస్తామని ఎయిర్ ఇండియా అధికారులు చెప్పారు. మిగతా వారికి హోటల్లో వసతి కల్పించి, వారిని ఆదివారం పంపిస్తామని వారు చెప్పారు.
Story first published: Saturday, September 19, 2009, 11:17 [IST]