వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చల్లగా ఉండాలి: రోశయ్య
సోమవారం సాయంత్రం ఆయన తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకుని పట్టు పస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆయన అక్కడే బస చేసి మంగళవారం ఉదయం తిరుచునూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆయన ప్రజారాజ్యం అధినేత చిరంజీవితో కలిసి హైదరాబాదుకు బయలుదేరారు. సోమవారం సాయంత్రం చిరంజీవి తిరుపతిలో రోశయ్యను కలుసుకున్నారు.
Story first published: Tuesday, September 22, 2009, 11:26 [IST]