హైదరాబాదు
:
ఖమ్మం
డీసీసీ
కార్యాలయంలో
సోనియా
పోస్టర్లు
చించిన
సంఘటపై
విచారణ
జరుగుతోందని
ప్రభుత్వ
చీఫ్
విప్
మల్లు
భట్టి
విక్రమార్క
తెలిపారు.
ఈ
దుశ్చర్యపై
పార్టీ
సీనియర్లతో
పాటు
అందరూ
బాధపడుతున్నారని
ఆయన
తెలిపారు.
ఇది
బయటి
వ్యక్తుల
పనే
అయుంటుందని
పలువురు
అనుమానం
వ్యక్తం
చేస్తున్నారని
చీఫ్
విప్
తెలిపారు.