హైదరాబాద్:
చెడుపై
మంచి
సాధించే
విజయానికి
నిదర్శనమే
విజయదశమి
అని
గవర్నర్
ఎన్డీ
తివారీ
అన్నారు.
సోమవారం
విజయదశమిని
పురస్కరించు
కుని
ఆయన
రాష్ట్ర
ప్రజలకు
శుభాకాంక్షలు
తెలిపారు.
మంచిపై
చెడు
గెలుపొందడం
తాత్కాలికమేనని,
చివరికి
మంచినే
విజయం
వరిస్తుందని
అన్నారు.
దసరా
పండుగను
సుఖసంతోషాలతో
జరుపుకోవాలని
అకాంక్షించారు.