హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోశయ్యను మామూలుగానే...దివాకర్‌ రెడ్డి

By Staff
|
Google Oneindia TeluguNews

JC Diwakar Reddy
హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రోశయ్యను మాజీమంత్రి జేసీ దివాకర్‌రెడ్డి గురువారం ఆయన నివాసంలో కలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను మర్యాదపూర్వకంగానే సీఎంను కలిశానన్నారు. తమ భేటీకి ఎలాంటి ప్రాధాన్యత లేదని చెప్పారు. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై తనకు ఎలాంటి సమాచారం లేదని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. ఇందుకు సంబంధించి వార్తలను తాను కూడా మీడియాలోనే వింటున్నానని జేసీ అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X