వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
'వేక్ అప్ సిధ్ద్' కు ఎంఎన్ఎస్ బ్రేక్
వేక్ అప్ సిధ్ సినిమాలో రణబీర్ కపూర్, కొంకణా సేన్ శర్మ జంటగా నటించారు. అయాన్ ముఖర్జీ సినిమాకు దర్శకత్వం వహించారు. రణబీర్ కపూర్ సిధార్థ మెహ్రాగా నటించాడు. కొంకణాసేన్ ఐషా బెనర్జీగా నటించింది. కొంకణాసేన్ రచయితగా మారడానికి ముంబై వస్తుంది. వీరిద్దరు మిత్రులవుతారు.
Comments
Story first published: Friday, October 2, 2009, 16:07 [IST]